యాపిల్ సంస్థ నుంచి మరో కొత్త ఫోన్ ఇవాళ అవిష్కృతం కానుంది. ఐఫోన్ ఎస్ఈ(ఐఫోన్ స్పెషల్ ఎడిసన్) అనే కొత్త మోడల్ ఐఫోన్ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నది. ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలుచేసే, అమ్మకాలు జరిపే చైనాలో తొలుత ఈ ఫోన్లను దించనుంది. ఆ తరువాత ఇతర దేశాల మార్కెట్లను టార్గెట్ చేసి అమ్మకాలను జరపనుంది. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమైతే యాపిల్ నుంచి వస్తున్న రెండోతరం ఫోన్గా దీన్ని చెప్పుకుంటుంది.
2013లో ఐ ఫోన్ 5ఎస్, 5సీ ఫోన్ను తీసుకొచ్చి మార్కెట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యాపిల్ సంస్థ మరోమారు అలాంటి భంగపాటుకు లోనుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన ఫోన్లలో అతి తక్కువ సైజు ఫోన్ కూడా ఇదే. కాగా, ఇదే ఫోన్ సైజులో కొత్త పరిజ్ఞానం జోడించి ఐఫోన్ స్పెషల్ ఎడిషన్(ఎస్ఈ)గా తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందనే విషయం కంపెనీ ఇప్పటి వరకు చెప్పకపోయినా.. దీని అమ్మకాల సాయంతో మరోసారి యాపిల్ వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నారు.
'పెద్ద స్క్రీన్ లు ఉన్న ఫోన్లు ఇష్టం లేని వారికి ఐఫోన్ ఎస్ఈ పెద్ద ఫోన్ ఇచ్చేటన్నీ ఫీచర్స్ అందిస్తూ మంచి అపగ్రేడేషన్ తో ముందుకు రానుంది' అని బాబా ఓ డానెల్ అనే ఐఫోన్ టెక్నాలజీ అధ్యయనకారుడు చెప్పాడు. 5ఎస్, 5సీ తర్వాత యాపిల్ మరోసారి ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అనే ఫోన్లను 5.5అంగుళాల సైజుతో తీసుకొచ్చింది. కాగా ఈ ఫోన్ తో తమ పోన్ అమ్మాకాలపై ప్రభావం చూసుతున్న మొబైల్ కంపెనీ దిగ్గజమైన శ్యామ్ సంగ్ ను ఢీ కోట్టాలని కూడా భావిస్తుంది అపిల్ సంస్థ. మరి ఈ ఆశ ఎంతవరకు నెరవేరుతుందో తెలుసుకోవాలంటే వేచి చేడాల్సిందే.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more