తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచిన నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు.. ఆంధ్రులకు మంచి చేయాలన్న ఉద్దేశంతో 1982 మార్చి 29వ తేదీన ‘తెలుగుదేశం పార్టీ’ని స్థాపించిన విషయం తెలిసిందే! ఈ పార్టీని స్థాపించిన వారిలో ఎన్టీ రామారావుతోపాటు మరికొందరు ముఖ్యనేతలు కూడా...
చందాల కేశవదాసు.. తొలి తెలుగు తొలి తెలుగు సినీరంగంలోని అన్ని విభాగాల్లో తన ప్రతిభను నాటుకున్నాడు. ఈయన ఒక గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని, నాటకకర్త. ఇలా అన్ని విభాగాల్లో తన నైపుణ్యాన్ని చాటిచెప్పడం వల్ల...
మానవుడు పీల్చే శ్వాసలో ఆక్సిజన్ అనే మూలకం దాగివుందన్న విషయాన్ని జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త కార్ల్ విల్హెల్మ్ షీలే తన పరిశోధనల ద్వారా కనుగొన్నాడు. నిజానికి ఆక్సిజన్ మూలకం జోసెఫ్ ప్రీస్ట్లీ శాస్త్రవేత్త ద్వారా బయటి ప్రపంచానికి తెలుసుగానీ.....
‘పైన పటారం.. లోన లొటారం’ అని రాజకీయానికి పెట్టింది పేరు. ఎందుకంటే.. గెలవకముందు రాజకీయ నాయకులు చేసే హామీలు ఒకటైతే.. గెలిచిన తర్వాత చేసే పనులు అందుకు విరుద్ధంగా వుంటాయి. నేతలు తమ పదవిని కాపాడుకోవడం కోసం ప్రజల యోగాక్షేమాలను ఏమాత్రం...
ఏ విధంగా అయితే దేశం సంస్కృతీ-సంప్రదాయాలకు పెట్టింది పేరుగా పరిగణించబడుతుందో.. అదేవిధంగా మూఢనమ్మకాలను నిలయంగానూ పిలువబడుతుంది. ప్రపంచదేశాలన్నీ సాంకేతిక, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతూ దూసుకెళుతుంటే.. భారత్ లో మాత్రం ప్రజలకు సరియైన జ్ఞానం లభించకపోవడంతో దేశం మూఢవిశ్వాసాల అంధకారంలో మునిగిపోతోంది. ప్రస్తుతకాలంలోనూ...
‘భారతదేశం’ వంటి పుణ్యభూమిలో ఎందరో ప్రతిభావంతులు జన్మించారు. తమ ప్రతిభతోపాటు దేశ ఔన్నత్యాన్ని చాటిచెబుతూ.. రాబోయే తరాలకు ఆశ్రయంగానూ, ఆదర్శంగానూ నిలిచారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని బలంగా తమ ఆశయాన్ని పదిలపర్చుకున్నవారు ఏదో ఒకరోజు ఖచ్చితంగా సాధిస్తారన్న నమ్మకాన్ని కలిగించారు. జీవితంలో...
తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడైన పుచ్చలపల్లి సుందరయ్య.. ‘కమ్యూనిస్టు గాంధీ’గా పేరొందారు. అంతేకాదు.. బ్రిటీష్ పరిపాలనాకాలంలో దేశానికి స్వాతంత్ర్య కల్పించడంలోనూ తనవంతు కృషి చేశారు. గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడైన ఈయన.. 1930లో తన 17వ యేట హైస్కూలు రోజుల్లోనే...
రాష్ట్ర రాజకీయాల్లో ఒక సాధారణ స్థాయి నుంచి సీఎంగా ఎదగడం అంతా ఆషామాషీ విషయం కాదు. తమ ప్రతిభ ఏంటో నిరూపించుకోవడంతోపాటు పార్టీ ప్రతిష్టను దిగజారకుండా ప్రజాసేవ చేయగలమనే నమ్మకం, ప్రణాళికలను చేపట్టే విధానాలపై అధికారులకు భోరాసా కలిగించాలి. అంతేకాదు.. ప్రజల్లో...