న్యాయమైన డిమాండ్లతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారిని ఒప్పించి తెలంగాణను సాధించుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన వార్షిక నివేదిక సభలో ఆయన మాట్లాడుతూ తాను తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కు...
చారిత్రక ప్రాధాన్యమున్న విశాఖపట్నం, మహాబలిపురం లైట్హౌస్లను అభివృద్ధి చేయడంతో పాటు, వాటిని ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె.చిరంజీవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రెండుచోట్లా నౌకాయానానికి సంబంధించిన మ్యూజియంలను అభివృధ్ధి...
వైయస్ జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏ కాంగ్రెసు పార్టీది కాదని, విశ్వసనీయత అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో అన్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ రెండు రోజుల క్రితం జగన్ది...
నాతో పెట్టుకుంటే నీకే నష్టం.. అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి కి వార్నింగ్ ఇవ్వటం. ముందు నీ భార్య ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని చూసి మాట్లాడే పద్దతి నేర్చుకోమని ఉచిత సలహా చెప్పిన టి...
ఇటీవల కాలంలో విశాఖలో దొంగలు, ముఠా కక్షలు, పడగవిప్పుతున్నాయి. నడిరోడ్డు మీదనే హత్యలు చేసే స్థాయిలో విశాఖ పేరు తెచ్చుకుంటుంది. విశాఖలో అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. దేశపాత్రునిపాలెంలో ఉండే విశాఖ స్టీల్ప్లాంట్ అసిస్టెంట్ మేనేజర్ వాసు శ్రీ ఇంట్లో చొరబడిన...
విశాఖ జిల్లా అనకాపల్లిలో నూకాలమ్మ అమ్మవారి జాతర ఈరోజు ఉదయం వైభవంగా జరిగింది. మహిళలు వెయ్యి ఘటాలతో భారీ వూరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖ జిల్లా నుండే కాకుండా అనేక జిల్లానుండి భక్తులు...
నగరంలోని వైఎస్ఆర్ పార్క్ లో భవనం కూలి ఏడుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. పార్క్ లో కొత్తగా నిర్మిస్తున్న ఓ భవనం స్లాబ్ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానిక కెజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో సుమారు 20...
ఉత్తరాఖండ్ కు కాశీయాత్రకు మన రాష్ట్రం నుంచి 2వేల మంది భక్తులు బయులుదేరి వెళ్లినట్లు సమాచారం. అయితే ఉత్తరాఖండ్ వరదల కారణంగా రోడ్లలన్నీ జలమయం తో నిండిపోయాయి. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పాడటంతో అనేక మంది భక్తలు మార్గ మద్యలోనే చిక్కుకున్నారు....