ఓవైపు భారీ వర్షాల కారణంగా రైతుల పరిస్థితి అతలాకుతలం అయి.. పంటలకు తీవ్ర నష్టం జరిగితే జగన్ శంఖారావం చేస్తాననడం సిగ్గు చేటని టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శించారు. రైతులు కన్నీరు కారుస్తుంటే శంఖారావం కావాల్సి వచ్చిందా అని...
కేంద్రమంత్రి జేడీ శీలానికి అడుగడుగునా సమైక్య సెగ తాకింది. తొలుత కొంతమంది సమైక్యవాదులు, ఆ తర్వాత సీమాంధ్ర లాయర్ల జేఏసీ సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేయడానికి రెడీ అయిన జేడీ శీలాన్ని సమైక్యవాదుల ప్రతిఘటనతో మిన్నకుండిపోయారు. హైదరాబాద్...
మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమెపై అభాండాలు వేయటం మంచిది కాదని, తాను విశాఖపట్నం వెళ్లిన సందర్భంలో అక్కడ ప్రజలు కూడా ఇదే విధంగా వారి భయాలను వివరించారంటూ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కేంద్రమంత్రి పురందేశ్వరిని సమర్ధించిన సంగతి తెలిసిందే. విజయవాడలో...
రాష్ట్రాన్ని విభజిస్తే పదవులు సైతం వదులుకొని అధిష్టానంపై తిరగబడతామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నించిన కొన్ని పార్టీలు చేతకాని తనం వల్లే రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఏర్పడిందని...
విశాఖ ఎంపీగా కొనసాగుతున్న దుగ్గుబాటి పురందేశ్వరి రాజకీయ పరిస్థితి మారుతుంది. ఇప్పటికే విశాఖ పై బడా రాజకీయ నేతలు కన్ను వేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానంతో సత్ససంబంధాలు కలిగిన బడా రాజకీయ నాయకులు 2014 ఎన్నికల్లో విశాఖ నుండి పోటీ...
తాను సమైక్యవాదినేనని, రాష్ట్ర విభజన అనివార్యమైతే వికేంద్రీకరణ చేసి, అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారని కేంద్ర మంత్రి పురంధేశ్వరి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల హక్కులను కాపాడుతామని ఆమె అన్నారు. ఈరోజు విజయవాడకు వచ్చిన దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులను స్థానిక నేతలు, పారిశ్రామిక...
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. ఎనిమిదవ రోజు జగన్మాత రెండు అవతారాలుగా అలంకృతం కానున్నారు. ముందుగా దుర్గాదేవిగా దర్శనమిస్తారు. అనంతరం అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులను కనువిందుచేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల...
దసర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ సరస్వతీ అమ్మవారి రూపంలో దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం కావడంతో భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. ఈ సందర్భంగా అంతరాలయం దర్శనం నిలిపివేశారు. భక్తులను నియంత్రించడం లేదంటూ సూపరిటెండెంట్ శ్రీనివాసమూర్తిపై ఆలయ ఈఓ చేయిచేసుకున్నారు. దీనితో అక్కడ...