విశాఖ పట్టణంలో ఉన్న 77 అడుగుల బాల గణేషుడు నిమజ్జనం చేశారు. ఉన్న చోటే నిమజ్జనం చేయడం విశేషం. చివరి రోజు పార్వతీ తనయుడిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేలం పాటలో లడ్డూను మంత్రి గంటా శ్రీనివాసరావు దక్కించుకున్నారు. గాజువాక...
రాష్ట్ర విభజనపై ఇంకా అడుగు ముందుకు పడలేదని రాష్ట్ర ఓడరేవులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర విభజన మ్యాచ్ ఇంకా మధ్యలోనే ఉందని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి చెప్పినట్లు చివరి బంతి వరకూ పోరాడతామని ఆయన...
విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో లక్షగళ గర్జన ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున గర్జనకకు తరలివచ్చారు. ర్యాలీగా వివిధ ప్రజాసంఘాలు తరలిరావడంతో చోడవరం జనసంద్రంగా మారింది. అయ్యన్న కళాశాల, చైతన్య బీఈడీ...
రాష్ట్ర విభజనకు నిరసనగా రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు విశాఖ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా నగరంలో విద్యా వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. సమైక్యాంద్రకు మద్దతుగా ఆటో యూనియన్ సంఘాలు బంద్ పాటిస్తున్నాయి. దీందో 12 వేల ఆటోలు...
సమైక్యాంద్రకు మద్దతుగా విశాఖ ఆర్కేబీచ్ లో ‘విశాఖ సమైక్య గర్జన’ సభకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఏయూ మైదానం, తుపాను హెచ్చరికల కేంద్రం వద్ద వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు చేశారు. మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6...
మధ్యప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్ కు చెందిన రమేష్ బాబుకు ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నతో 12 సంవత్సరాల క్రితం వివాహామైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. మధ్యప్రదేశ్ నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన ఆయన విశాఖపట్నం జీసీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే...
పొట్టి శ్రీరామలు విగ్రహం రగడ గాజువాకలోని కోరమండల్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కళింగ ఆర్యవైశ్య మండలి ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని జివిఎంసి అధికారులు ఈరోజు తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి....
జిల్లాలోని డుంబ్రిగూడ మండలం మలికెలలో ముగ్గురిపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉద్రిక్తత జిల్లాలోని అనాకపల్లిలో ఈరోజు బిజెపి నాయకులు చేపట్టిన సభపై సమైక్యవాదులు దాడి చేశారు. జాతీయ...